తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నేతలు

Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నేతలు

19 April 2024, 17:46 IST

2024 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 102 లోక్ సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన పోలింగ్ గా ఈ లోక్ సభ ఎన్నికలు నిలవనున్నాయి.

2024 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 102 లోక్ సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన పోలింగ్ గా ఈ లోక్ సభ ఎన్నికలు నిలవనున్నాయి.
21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో తొలి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(1 / 11)
21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో తొలి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అగర్తలాలో తొలి దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.
(2 / 11)
అగర్తలాలో తొలి దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.(PTI)
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(3 / 11)
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.(AFP)
అస్సాంలోని దిబ్రూగఢ్ లో తొలి దశ లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత సర్బానంద సోనోవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(4 / 11)
అస్సాంలోని దిబ్రూగఢ్ లో తొలి దశ లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత సర్బానంద సోనోవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.(PTI)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన సతీమణి చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
(5 / 11)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన సతీమణి చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.(PTI)
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఆయన కుటుంబ సభ్యులు ఖతిమాలో లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు.
(6 / 11)
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఆయన కుటుంబ సభ్యులు ఖతిమాలో లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు.(PTI)
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తవాంగ్ జిల్లాలో తొలి దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు.
(7 / 11)
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తవాంగ్ జిల్లాలో తొలి దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు.(PTI)
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో తొలి దశ లోక్ సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(8 / 11)
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో తొలి దశ లోక్ సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.(PTI)
అరుణాచల్ ప్రదేశ్ లో రెండు లోక్ సభ స్థానాలు, 50 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి పెమా ఖండూ.
(9 / 11)
అరుణాచల్ ప్రదేశ్ లో రెండు లోక్ సభ స్థానాలు, 50 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి పెమా ఖండూ.(PTI)
కేంద్ర మంత్రి, దిబ్రూగఢ్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్ శుక్రవారం అసోంలోని దిబ్రూగఢ్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(10 / 11)
కేంద్ర మంత్రి, దిబ్రూగఢ్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్ శుక్రవారం అసోంలోని దిబ్రూగఢ్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.(PTI)
లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.
(11 / 11)
లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.(HT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి