Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నేతలు
19 April 2024, 17:46 IST
2024 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 102 లోక్ సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన పోలింగ్ గా ఈ లోక్ సభ ఎన్నికలు నిలవనున్నాయి.
2024 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 102 లోక్ సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన పోలింగ్ గా ఈ లోక్ సభ ఎన్నికలు నిలవనున్నాయి.