Lok Sabha elections 2024: తొలి దశ పోలింగ్; రజినీకాంత్, త్రిష, అజిత్ సహా ఓటేసిన సెలబ్రిటీస్
19 April 2024, 15:23 IST
Lok Sabha elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు తొలిదశలోనే పోలింగ్ జరుగుతోంది. సినీ ప్రముఖులు విజయ్, అజిత్ కుమార్, రజినీకాంత్ వంటి సెలబ్రిటీలు చెన్నైలోని పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Lok Sabha elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు తొలిదశలోనే పోలింగ్ జరుగుతోంది. సినీ ప్రముఖులు విజయ్, అజిత్ కుమార్, రజినీకాంత్ వంటి సెలబ్రిటీలు చెన్నైలోని పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.