1000 Pillars Temple: వరంగల్ వెయ్యిస్తంభాల మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన కిషన్ రెడ్డి…
08 March 2024, 9:41 IST
1000 Pillars Temple: చారిత్ర నేపథ్యం ఉన్న కాకతీయుల నాటి ఓరుగల్లు వెయ్యి స్తంబాల మండపంలో శివపార్వతుల కళ్యాణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు, పునరుద్దరించిన మండపాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.
- 1000 Pillars Temple: చారిత్ర నేపథ్యం ఉన్న కాకతీయుల నాటి ఓరుగల్లు వెయ్యి స్తంబాల మండపంలో శివపార్వతుల కళ్యాణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు, పునరుద్దరించిన మండపాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.