KCR paid homage to Krishna: కృష్ణకు కేసీఆర్ ఘన నివాళి.. మహేష్కు పరామర్శ
15 November 2022, 16:10 IST
KCR paid homage to Krishna: కృష్ణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. ఆ తర్వాత మహేష్ బాబుతోపాటు కృష్ణ కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చారు. కేసీఆర్తోపాటు మంత్రులు హరీష్, అజయ్, స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు.
- KCR paid homage to Krishna: కృష్ణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. ఆ తర్వాత మహేష్ బాబుతోపాటు కృష్ణ కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చారు. కేసీఆర్తోపాటు మంత్రులు హరీష్, అజయ్, స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు.