Kashmir Snowfall: శ్రీనగర్లో దట్టంగా కురుస్తున్న మంచు.. హిమపాతం మధ్యే భారత్ జోడో యాత్ర ముగింపు: ఫొటోలు
30 January 2023, 16:29 IST
Kashmir Snowfall: కశ్మీర్లోని శ్రీనగర్ (Srinagar)లో మంచు విపరీతంగా కురుస్తోంది. మరోసారి హిమపాతం అధికమైంది. మంచు ఏకంగా వర్షంలా పడుతోంది. దీంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో నిర్వహించిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమం కూడా దట్టమైన హిమపాతం మధ్య జరిగింది. శ్రీనగర్లో హిమపాతానికి సంబంధించిన ఆకట్టుకునే ఫొటోలపై ఓ లుక్కేయండి.
Kashmir Snowfall: కశ్మీర్లోని శ్రీనగర్ (Srinagar)లో మంచు విపరీతంగా కురుస్తోంది. మరోసారి హిమపాతం అధికమైంది. మంచు ఏకంగా వర్షంలా పడుతోంది. దీంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో నిర్వహించిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమం కూడా దట్టమైన హిమపాతం మధ్య జరిగింది. శ్రీనగర్లో హిమపాతానికి సంబంధించిన ఆకట్టుకునే ఫొటోలపై ఓ లుక్కేయండి.