Mumbai-Nagpur expressway: ఎన్నో ప్రత్యేకతలతో హైటెక్ ఎక్స్ప్రెస్వే.. ఇలాంటిది దేశంలోనే తొలిసారి: పూర్తి వివరాలు
11 December 2022, 20:35 IST
Mumbai-Nagpur expressway: భారత అత్యంత పొడవైన ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే తొలి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ హైటెక్ ఎక్స్ప్రెస్వే మొత్తం పొడవు 701 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్వేకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని అత్యంత హైటెక్ ఎక్స్ప్రెస్వే ఇదే. పూర్తి వివరాలు ఇవే.
- Mumbai-Nagpur expressway: భారత అత్యంత పొడవైన ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే తొలి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ హైటెక్ ఎక్స్ప్రెస్వే మొత్తం పొడవు 701 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్వేకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని అత్యంత హైటెక్ ఎక్స్ప్రెస్వే ఇదే. పూర్తి వివరాలు ఇవే.