Independence Day 2022: ఎర్రకోటలో తొమ్మిదోసారి.. జాతీయ జెండా ఎగురవేసిన మోదీ
15 August 2022, 11:51 IST
భారతదేశం స్వాతంత్య్రం పొంది 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎర్రకోట ప్రాకారం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, వరుసగా తొమ్మిదోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
- భారతదేశం స్వాతంత్య్రం పొంది 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎర్రకోట ప్రాకారం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, వరుసగా తొమ్మిదోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.