Karimnagar Congress Sabha: కరీంనగర్ గడ్డపై కదం తొక్కిన కాంగ్రెస్
09 March 2023, 22:17 IST
Congress Sabha at Karimnagar News: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హత్ జోడో యాత్ర మొదటి విడత ముగింపు సందర్భంగా కరీంనగర్ లో నిర్వహించిన సభ విజయవంతమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బగేల్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ , రాష్ట్ర ఇన్చార్జి ఠాక్రే హాజరయ్యారు. సభకు కాంగ్రెస్ నేతలు భారీగా హాజరయ్యారు.
- Congress Sabha at Karimnagar News: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హత్ జోడో యాత్ర మొదటి విడత ముగింపు సందర్భంగా కరీంనగర్ లో నిర్వహించిన సభ విజయవంతమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బగేల్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ , రాష్ట్ర ఇన్చార్జి ఠాక్రే హాజరయ్యారు. సభకు కాంగ్రెస్ నేతలు భారీగా హాజరయ్యారు.