Janhvi Kapoor visited Tirupati: తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి ముద్దుల తనయ.. లంగా ఓణిలో మెరిసిన జాన్వీ
02 September 2022, 23:21 IST
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఆనతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఈ మద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చింది.
- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఆనతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఈ మద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చింది.