Adah Sharma Photos: మూడేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తోన్న అదాశర్మ
24 November 2022, 12:47 IST
Adah Sharma Photos: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో కథానాయికగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అదాశర్మ. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి , అడవి శేష్ క్షణం సినిమాలతో పెద్ద విజయాల్ని అందుకున్నది. తెలుగులో మంచి అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో పేరుప్రఖ్యాతులు దక్కించుకోలేకపోయింది అదాశర్మ.
Adah Sharma Photos: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో కథానాయికగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అదాశర్మ. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి , అడవి శేష్ క్షణం సినిమాలతో పెద్ద విజయాల్ని అందుకున్నది. తెలుగులో మంచి అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో పేరుప్రఖ్యాతులు దక్కించుకోలేకపోయింది అదాశర్మ.