Tata Nexon EV Max రివ్యూ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 437 కిలోమీటర్ల ప్రయాణం..!
13 May 2022, 19:38 IST
Nexon EV Max: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో జోరును పెంచింది. తాజాగా కొత్త EV మోడల్ను రిలీజ్ చేసింది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) పేరుతో ఈ కొత్త కారును రిలీజ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 17.74 లక్షలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV కారును ఒక సారి ఛార్జ్పై 437 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. మెరుగైన పవర్ అవుట్పుట్తో అత్యధునిక ఫీచర్స్తో ఈ కారును రూపొందించారు. ఈ కారు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడవచ్చు.