తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  కోటి రూపాయలు జమచేయండి.. సీరం ఉద్యోగులకు మెసెజ్.. చివరికి సీన్ కట్ చేస్తే..

కోటి రూపాయలు జమచేయండి.. సీరం ఉద్యోగులకు మెసెజ్.. చివరికి సీన్ కట్ చేస్తే..

11 September 2022, 17:08 IST

సైబర్ నేరగాళ్ల కొత్త పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్‌ పూనావాలా పేరుతో సైబర్‌ నేరగాళ్లు రూ.కోటికి పైగా మోసానికి పాల్పడ్డారు. కోటి రూపాయలు డిపాజిట్ చేయాలంటూ అదర్‌ పూనావాలా పేరుతో కొన్ని వాట్సప్ మెసేజ్ నెంబర్లు ద్వారా సీరం ఇనిస్టిట్యూట్ ఉద్యోగులకు మేసేజ్ పెట్టారు సైబర్ నేరగాళ్ల. దీంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. తర్వాత మోసపోయామని తెలిసి పోలీసులకు పిర్యాధు చేశారు.