తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Delhi New Parliament Opens Pm Modi Ap Cm Jagan Mohan Reddy Attends Event

In Pics : నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్

28 May 2023, 13:13 IST

దిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. 

  • దిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. 
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
(1 / 10)
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
(2 / 10)
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
నూతన పార్లమెంట్ లో సీఎం జగన్ 
(3 / 10)
నూతన పార్లమెంట్ లో సీఎం జగన్ 
పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మతపెద్దలతో సీఎం జగన్  
(4 / 10)
పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మతపెద్దలతో సీఎం జగన్  
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
(5 / 10)
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
నూతన పార్లమెంట్ 
(6 / 10)
నూతన పార్లమెంట్ 
పార్లమెంట్ లో ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్
(7 / 10)
పార్లమెంట్ లో ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్ తో చర్చించిన సీఎం జగన్ 
(8 / 10)
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్ తో చర్చించిన సీఎం జగన్ 
న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ
(9 / 10)
న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ
నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం తర్వాత కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ, పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చ  
(10 / 10)
నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం తర్వాత కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ, పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చ  

    ఆర్టికల్ షేర్ చేయండి