In Pics : నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్
28 May 2023, 13:13 IST
దిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.
- దిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.