AP Rajbhavan: రాజ్ భవన్ కు సీఎం జగన్ దంపతులు.. కొత్త గవర్నర్ తో భేటీ
23 February 2023, 14:44 IST
CM Jagan Courtesy call to New Governor: నూతన గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ దంపతులతో సీఎం జగన్ దంపతులు భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. మరోవైపు శుక్రవారం ఏపీ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేస్తారు.
- CM Jagan Courtesy call to New Governor: నూతన గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ దంపతులతో సీఎం జగన్ దంపతులు భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. మరోవైపు శుక్రవారం ఏపీ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేస్తారు.