చేపల కూర అంటే మాంసాహారుల్లో ఎవరికి ఇష్టం ఉండదు? మంచిగా పులుసుపెట్టుకుంటే రెండు రోజుల పాటు కుమ్మేయొచ్చు. ఫ్రై చేసుకొని పప్పు చారులో కలుపుకొని తింటే యమ రుచిగా ఉంటుంది. చేపల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి చేపకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. మృగశిర కార్తె రోజున చేపకూర తినాలని ఎంతో మంది ఉత్సాహం చూపిస్తారు.
ఈ సందర్భంగా మీ కోసం ఒక ప్రత్యేకమైన రెసిపీని పరిచయం చేస్తున్నాం. ఈ చేపకూరను కేవలం 10 నిమిషాల్లోనే వండుకోవచ్చు. ఉప్పు, కారం, సుగంధ దినుసులు, కొబ్బరిపాలతో తయారు చేసే ఈ చేపకూర రుచికి తిరుగే ఉండదు. ఈ వంటకం గోవా, కొంకణి, మలబార్, ఇంకా పశ్చిమ మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి. మరి ఇంకా ఊరించడం ఎందుకు? కొబ్బరి చేపకూరకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.
అంతే రుచికరమైన కొబ్బరిపాల చేపల కూర సిద్ధం అయింది, వేడివేడి అన్నంలో కలుపుకొని కమ్మకమ్మగా తినండి.
సంబంధిత కథనం