Rain alert: కేరళలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) తెలిపింది. మే 23 గురువారం రాష్ట్రంలో భారీ వర్షాలు (rain alert) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.