IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) సందర్శనను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో "సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరనుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా ఈ రైలు ప్రయాణించి... పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను పూర్తి చేయవచ్చు.
తెలుగు రాష్ట్రాల నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శనం టూర్ ప్యాకేజీ బుక్కింగ్, పూర్తి వివాలను ఈ కింద లింక్ లో తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం