మహిళలకు గుడ్ న్యూస్ - ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్, జూలై 5 లాస్ట్ డేట్
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు జులై 5వ తేదీ వరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి షెకావత్
గోదావరి ప్రాంతాలకు కొత్త సొబగులు - 'అఖండ గోదావరి ప్రాజెక్ట్'కు ముహుర్తం ఫిక్స్, పూర్తి వివరాలివే
పరీక్షల్లో ఫెయిల్ కావడంతో రాజమహేంద్రవరంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ టు కోనసీమ - ఒకే ట్రిప్ లో ప్రముఖ ఆలయాలన్నీ చూడొచ్చు..! కొత్త టూర్ ప్యాకేజీ ఇదే