Andhra Pradesh Board 10th Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు(AP SSC Results ) నేడే(ఏప్రిల్ 22) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను ప్రకటించారు.ఈ ఫలితాలను ఫలితాలను ఎస్ఎస్ సీ బోర్డు సైట్ తో పాటు హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చెక్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల(AP SSC Results) కోసం రెగ్యూలర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది. గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అప్పటితో పోల్చితే…ఈ ఏడాది ముందుగానే ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.
సంబంధిత కథనం