తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Karimnagar Brs Meeting | బాయి ఎండిపాయే..చేను ఎండిపాయే అంటూ రసమయి ధూం ధాం

Karimnagar BRS Meeting | బాయి ఎండిపాయే..చేను ఎండిపాయే అంటూ రసమయి ధూం ధాం

13 March 2024, 13:20 IST

  • కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని అయిన ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కరీంనగర్ సభలో రసమయి బాలకిషన్ ధూంధాం పాటలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పాటలకు గులాబీ శ్రేణులు చప్పట్లు కొట్టారు. నిజంగా బావులు ఎండిపోయి పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.