తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana Bhavan | స్టేజిపైనే తిట్టుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, రావుల శ్రీధర్ రెడ్డి

Telangana Bhavan | స్టేజిపైనే తిట్టుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, రావుల శ్రీధర్ రెడ్డి

26 March 2024, 16:28 IST

  • తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు బయట పడ్డాయి. సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు తిట్టుకున్నారు. దీంతో మాజీ మంత్రి తలసాని ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.