తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Raju Srivastav Passes Away : రాజు శ్రీవాస్తవ్ మృతి.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 2 నిమిషాలు మౌనం

Raju Srivastav Passes Away : రాజు శ్రీవాస్తవ్ మృతి.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 2 నిమిషాలు మౌనం

21 September 2022, 17:44 IST

  • బాలీవుడ్ నటుడు రాజు శ్రీవాస్తవ్ (Raju Srivastav) (58) బుధవారం నాడు మృతి చెందారు. ఆగస్టు 10న జిమ్‌లో వర్కౌట్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. రాజు శ్రీవాస్తవకు నివాళులర్పిస్తూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ 2 నిమిషాల మౌనం పాటించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శ్రీవాస్తవ్ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తన తరపున, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున కోరుకుంటున్నట్లు ఆదిత్యనాథ్ తెలిపారు. శ్రీవాస్తవ కుటుంబానికి సంతాపం తెలియజేశారు.