తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Narendra Modi : అహ్మదాబాద్ లో ఓటు వేసిన Pm మోదీ

Narendra Modi : అహ్మదాబాద్ లో ఓటు వేసిన PM మోదీ

07 May 2024, 12:52 IST

  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు హక్కు ను ప్రధాని నరేంద్ర మోదీ వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మూడో దశ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో ప్రజలు మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు.