తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jnu Aisa Vs Abvp | నాన్ వెజ్ ఫుడ్‌పై ఇరు వర్గాల మధ్య ఘర్షణ

JNU AISA vs ABVP | నాన్ వెజ్ ఫుడ్‌పై ఇరు వర్గాల మధ్య ఘర్షణ

11 April 2022, 15:08 IST

  • శ్రీ రామ నవమి సందర్భంగా మాంసాహారం అందించడంపై జేఎన్‌యూ క్యాంపస్‌లో జేఎన్‌యూఎస్‌యూ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాలకు చెందిన 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఏబీవీపీ అంగబలం ఉపయోగించి మెస్ వార్డెన్‌ను బెదిరించడంతో సహా విద్యార్థులపై దాడి చేసిందని జేఎన్‌యూఎస్‌యూ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణను ఏబీవీపీ తోసిపుచ్చింది. శ్రీరామ నవమి నాడు నిర్వహించిన పూజను వామపక్ష గ్రూపులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగిందని ఆరోపించింది. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్‌ఎఫ్ఐ, డీఎస్‌ఎఫ్, ఏఐఎస్ఏ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు కొందరు ఏబీవీపీ విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ కూడా విచారణ ప్రారంభించింది.