తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Navy | ఇరాన్‌ నౌక హైజాక్‌.. రంగంలోకి 'ఐఎన్‌ఎస్‌ సుమిత్రా'.. 17 మంది సేఫ్

Indian Navy | ఇరాన్‌ నౌక హైజాక్‌.. రంగంలోకి 'ఐఎన్‌ఎస్‌ సుమిత్రా'.. 17 మంది సేఫ్

30 January 2024, 12:08 IST

  • సోమాలియా సముద్రపు దొంగల ప్రయత్నాన్ని మరోసారి భారత నౌకాదళం ఆటకట్టించింది. 17 మంది సిబ్బందితో ఉన్న బోటు‌ను భారత నేవీ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే..ఇరాన్‌కు చెందిన చేపల బోటును సోమాలియా సముద్రపు దొంగలు చుట్టు ముట్టి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ.. సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేపట్టి వారిని విడిపించింది. కొచ్చి తీరం నుంచి దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.