తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  I.n.d.i.a Alliance | ఇండియా కూటమి మోదీని ఓడించనుందా.. ముంబై సమావేశం సారాంశం ఏంటి..?

I.N.D.I.A alliance | ఇండియా కూటమి మోదీని ఓడించనుందా.. ముంబై సమావేశం సారాంశం ఏంటి..?

31 August 2023, 13:42 IST

  • కేంద్రంలోని బీజేపీని గద్దెదించటమే లక్ష్యంగా ఐక్యమైన ప్రతిపక్ష పార్టీల కూటమి.. రెండు రోజులు ముంబైలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ, రేపు జరగనున్న ఈ ఇండియా కూటమి మీటింగ్ లో.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా కూటమికి నాయకత్వం వహించే వ్యక్తిని ఎన్నుకోనున్నారు. ఈ పదివికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని అభ్యర్థికి పోటీ బలంగా ఉంది. మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ లతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ జాబితాలో చేరిపోయారు. కేజ్రీవాల్ ను ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆప్ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.