తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rbi Governor | ఇప్పటి వరకు ఎన్ని రూ.2000 కరెన్సీ నోట్లు రికవరీ అయ్యాయి..?

RBI Governor | ఇప్పటి వరకు ఎన్ని రూ.2000 కరెన్సీ నోట్లు రికవరీ అయ్యాయి..?

06 October 2023, 16:58 IST

  • 2 వేల నోట్ల రద్దు రికవరీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఎన్ని 2 వేల కరెన్సీ నోట్లు రికవరీ చేశారనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు రూ. 3.43 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను రికవరీ చేసిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మేలో 2 వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఇది చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుందని సర్క్యులేషన్ జోడిస్తుంది.