తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ntr <Span Class='webrupee'>₹</span>100 Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

NTR <span class='webrupee'>₹</span>100 Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

28 August 2023, 14:08 IST

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్థం కేంద్రం 100 రూపాయల నాణేన్ని విడుదల చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, తాత ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరవుతాడా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా ఉండేది. కానీ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి తారక్ హాజరు కాలేదు.