తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Commonwealth Games 2022: బాక్సింగ్ లో స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్

Commonwealth Games 2022: బాక్సింగ్ లో స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్

HT Telugu Desk HT Telugu

07 August 2022, 20:03 IST

  • కామన్వెల్త్ గేమ్స్ మహిళల యాభై కేజీల లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో భారత బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నది. ఆదివారం జరిగిన ఫైనల్ లో నార్త్ ఐర్లాండ్ ప్లేయర్ మేక్ నాల్ పై విజయాన్ని సాధించింది. 

నిఖత్ జరీన్
నిఖత్ జరీన్ (TWITTER)

నిఖత్ జరీన్

ఉమెన్స్ యాభై కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన మహిళల యాభై కేజీల లైట్ ఫ్లై వెయిట్ విభాగం ఫైనల్ లో నార్త్ ఐర్లాండ్ బాక్సర్ కార్లే మెక్ నాల్ పై 5 0 తేడాతో నిఖత్ జరీన్ విజయాన్ని అందుకున్నది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

తొలి రౌండ్ నుండి మెక్ నాల్ పై నిఖత్ జరీన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఈ ఏడాది వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న నిఖత్ తాజాగా కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ దక్కించుకొని చరిత్రను సృష్టించింది. ఆదివారం రోజు బాక్సింగ్ లో ఇండియాకు ఇది మూడో గోల్డ్ మెడల్. అమిత్ పంఘల్, నీతు తర్వాత నిఖత్ జరీన్ కూడా గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నది.

తదుపరి వ్యాసం