YS Jagan in Pithapuram : పిఠాపురంలో వైఎస్ జగన్ - వరద బాధితులకు పరామర్శ
Published Sep 13, 2024 04:00 PM IST
YS Jagan Visits Floods Affected Areas : వైసీపీ అధినేత జగన్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసుకపల్లి,నాగులపల్లితో పాటు మరికొన్ని గ్రామాల్లోని వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
- YS Jagan Visits Floods Affected Areas : వైసీపీ అధినేత జగన్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసుకపల్లి,నాగులపల్లితో పాటు మరికొన్ని గ్రామాల్లోని వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.