తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మనకు సెట్ కాదు.. ఆఫీస్‌లకు రావాల్సిందే: నారాయణ్ మూర్తి

వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మనకు సెట్ కాదు.. ఆఫీస్‌లకు రావాల్సిందే: నారాయణ్ మూర్తి

21 March 2022, 19:36 IST

ప్రొడక్టివిటీ పెంచడానికి ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాల్పిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్ వ్వవస్థాపకులు నారాయణ్ మూర్తి. భారత్ వంటి దేశాలకు ఇది చాలా ముఖ్యం అన్నారు.

  • ప్రొడక్టివిటీ పెంచడానికి ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాల్పిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్ వ్వవస్థాపకులు నారాయణ్ మూర్తి. భారత్ వంటి దేశాలకు ఇది చాలా ముఖ్యం అన్నారు.
కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాలని నారాయణమూర్తి సూచించారు. వర్క్ ఫ్రం హోమ్ వల్ల సృజ‌నాత్మక‌త‌, నైపుణ్యం, ప్రతిభ, సంప్రదింపులు వంటి అంశాల్లో మెరుగుద‌ల ఉండదని అభిప్రాయపడ్డారు.
(1 / 5)
కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాలని నారాయణమూర్తి సూచించారు. వర్క్ ఫ్రం హోమ్ వల్ల సృజ‌నాత్మక‌త‌, నైపుణ్యం, ప్రతిభ, సంప్రదింపులు వంటి అంశాల్లో మెరుగుద‌ల ఉండదని అభిప్రాయపడ్డారు.(Reuters)
'వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్' భారత్‌కు సరికాదని తెలిపారు. ఈ విధానం అంతగా సత్ఫలితాలివ్వదని మూర్తి వెల్లడించారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఉత్పాదకత విషయంలో బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ వెనుకబడి ఉందని తెలిపారు.
(2 / 5)
'వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్' భారత్‌కు సరికాదని తెలిపారు. ఈ విధానం అంతగా సత్ఫలితాలివ్వదని మూర్తి వెల్లడించారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఉత్పాదకత విషయంలో బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ వెనుకబడి ఉందని తెలిపారు.(Instagram)
ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ఆఫీస్ సంస్కృతి బలహీనపడుతుందన్నారు. కావునా ఉత్పాదకతను పెంచడానికి ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాలన్నారు. భారతదేశం వంటి దేశానికి ఇది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు
(3 / 5)
ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ఆఫీస్ సంస్కృతి బలహీనపడుతుందన్నారు. కావునా ఉత్పాదకతను పెంచడానికి ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాలన్నారు. భారతదేశం వంటి దేశానికి ఇది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు(REUTERS)
ఒకే కుటుంబంలో తరాల వారి కలిసి జీవిస్తారు. దీని పని చేయడానికి ప్రత్యేకమైన స్థలం ఉండదు. ఇంటర్నెట్‌ వేగం కూడా పరిమితింగా ఉంటుదన్నారు
(4 / 5)
ఒకే కుటుంబంలో తరాల వారి కలిసి జీవిస్తారు. దీని పని చేయడానికి ప్రత్యేకమైన స్థలం ఉండదు. ఇంటర్నెట్‌ వేగం కూడా పరిమితింగా ఉంటుదన్నారు
చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం,, ఇజ్రాయెల్‌లో కొత్త కోవిడ్ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం మళ్లీ హెచ్చరికను జారీ చేసింది. గత శుక్రవారం రాష్ట్రాలకు నోటిఫికేషన్‌ను పంపింది. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించడానికి ఫైవ్ యాంగిల్ విధానాన్ని (టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా, COVID నిబంధనలకు అనుగుణంగా) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ నేపథ్యంలో ఆఫీస్ రావడం కష్టంగానే మారింది
(5 / 5)
చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం,, ఇజ్రాయెల్‌లో కొత్త కోవిడ్ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం మళ్లీ హెచ్చరికను జారీ చేసింది. గత శుక్రవారం రాష్ట్రాలకు నోటిఫికేషన్‌ను పంపింది. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించడానికి ఫైవ్ యాంగిల్ విధానాన్ని (టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా, COVID నిబంధనలకు అనుగుణంగా) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ నేపథ్యంలో ఆఫీస్ రావడం కష్టంగానే మారింది(Reuters)

    ఆర్టికల్ షేర్ చేయండి