తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lok Sabha Election 2024: మండే ఎండల్లో కూడా పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరిన ఓటర్లు

Lok Sabha Election 2024: మండే ఎండల్లో కూడా పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరిన ఓటర్లు

26 April 2024, 18:14 IST

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఈ దశలో దేశవ్యాప్తంగా 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నడి వేసవిలో మండే ఎండలను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు. 

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఈ దశలో దేశవ్యాప్తంగా 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నడి వేసవిలో మండే ఎండలను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు. 
రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది.
(1 / 8)
రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది.(PTI)
ఉత్తర త్రిపుర జిల్లాలోని కంచన్ పూర్ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం లైన్ లో నిల్చున్న ఓటర్లు
(2 / 8)
ఉత్తర త్రిపుర జిల్లాలోని కంచన్ పూర్ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం లైన్ లో నిల్చున్న ఓటర్లు(PTI)
రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.
(3 / 8)
రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.(PTI)
మీరట్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేస్తున్న ముస్లిం మహిళలు
(4 / 8)
మీరట్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేస్తున్న ముస్లిం మహిళలు(PTI)
మోరిగావ్ జిల్లాలోని మయోంగ్ లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధ దంపతులు.
(5 / 8)
మోరిగావ్ జిల్లాలోని మయోంగ్ లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధ దంపతులు.(PTI)
ఓటర్లందరూ తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనిప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.
(6 / 8)
ఓటర్లందరూ తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనిప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.(PTI)
ఓటింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు చేపట్టింది.
(7 / 8)
ఓటింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు చేపట్టింది.(PTI)
రెండో దశలో కేరళలో అత్యధికంగా 20 స్థానాలకు, కర్ణాటకలో 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
(8 / 8)
రెండో దశలో కేరళలో అత్యధికంగా 20 స్థానాలకు, కర్ణాటకలో 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి