Kia EV6 వచ్చేసింది.. భారత మార్కెట్లో కియా మొదటి ఎలక్ట్రిక్ వాహనం ఇదే!
02 June 2022, 13:32 IST
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా.. భారత మార్కెట్లో తమ మొదటి ఎలక్ట్రిక్ కారు Kia EV6ను విడుదల చేసింది. ఈ కియా EV6 వాహనం పూర్తిగా నిర్మాణం పొందిన యూనిట్లుగా విక్రయాలు జరుపుకోనుంది. ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
- దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా.. భారత మార్కెట్లో తమ మొదటి ఎలక్ట్రిక్ కారు Kia EV6ను విడుదల చేసింది. ఈ కియా EV6 వాహనం పూర్తిగా నిర్మాణం పొందిన యూనిట్లుగా విక్రయాలు జరుపుకోనుంది. ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.