తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  In Pics :హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు, పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం కేసీఆర్

In Pics :హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు, పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం కేసీఆర్

04 July 2023, 22:37 IST

Alluri Birth Anniversary : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా, సీఎం కేసీఆర్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

  • Alluri Birth Anniversary : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా, సీఎం కేసీఆర్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మంగళవారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామరాజు  125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 
(1 / 8)
మంగళవారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామరాజు  125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రాష్ట్రపతి 
(2 / 8)
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రాష్ట్రపతి 
మంగళవారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామరాజు  125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 
(3 / 8)
మంగళవారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామరాజు  125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 
అల్లూరి చరిత్రను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదిక మీదకి చేరుకున్నారు. అనంతరం  ఇతర ముఖ్య అథితులతో పాటు సీఎం కేసీఆర్ జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజల్వన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
(4 / 8)
అల్లూరి చరిత్రను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదిక మీదకి చేరుకున్నారు. అనంతరం  ఇతర ముఖ్య అథితులతో పాటు సీఎం కేసీఆర్ జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజల్వన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
 గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటుగా  గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  
(5 / 8)
 గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటుగా  గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  
క్షత్రియ సేవా సమితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల కార్యక్రమం ఆద్యంతం గొప్పగా సాగింది. సమావేశం సాగినంత సేపు అల్లూరి వీర గాథను గుర్తుచేసే కార్యక్రమాలు డాక్యుమెంటరీలు సభకు హాజరైన వారిలో దేశభక్తి భావాన్ని రగిలించాయి.  
(6 / 8)
క్షత్రియ సేవా సమితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల కార్యక్రమం ఆద్యంతం గొప్పగా సాగింది. సమావేశం సాగినంత సేపు అల్లూరి వీర గాథను గుర్తుచేసే కార్యక్రమాలు డాక్యుమెంటరీలు సభకు హాజరైన వారిలో దేశభక్తి భావాన్ని రగిలించాయి.  
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(7 / 8)
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
 రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితానికి సంభవావి యుగే యుగే అనే మాటలు నిజంగా వర్తిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  
(8 / 8)
 రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితానికి సంభవావి యుగే యుగే అనే మాటలు నిజంగా వర్తిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  

    ఆర్టికల్ షేర్ చేయండి