తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Eid-ul-fitr 2024: ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదులలో సామూహిక నమాజ్ లో పాల్గొన్న ముస్లింలు

Eid-ul-Fitr 2024: ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదులలో సామూహిక నమాజ్ లో పాల్గొన్న ముస్లింలు

11 April 2024, 14:31 IST

ఈద్-ఉల్-ఫితర్ ను పురస్కరించుకుని గురువారం ఉదయం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు మసీదుల్లో, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.  ప్రార్థనల అనంతరం ఆత్మీయ ఆలింగనంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

  • ఈద్-ఉల్-ఫితర్ ను పురస్కరించుకుని గురువారం ఉదయం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు మసీదుల్లో, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.  ప్రార్థనల అనంతరం ఆత్మీయ ఆలింగనంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు, మసీదులు, బహిరంగ మైదానాలలో ఉదయం ప్రార్థనలు చేశారు.
(1 / 5)
దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు, మసీదులు, బహిరంగ మైదానాలలో ఉదయం ప్రార్థనలు చేశారు.(REUTERS)
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానంలో గురువారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకల సందర్భంగా ముస్లిం పిల్లలు 'నమాజ్' చేశారు.
(2 / 5)
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానంలో గురువారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకల సందర్భంగా ముస్లిం పిల్లలు 'నమాజ్' చేశారు.(PTI)
ఈద్-ఉల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని గురువారం జామా మసీదులో నమాజ్ చేసేందుకు భక్తులు బారులు తీరారు.
(3 / 5)
ఈద్-ఉల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని గురువారం జామా మసీదులో నమాజ్ చేసేందుకు భక్తులు బారులు తీరారు.(PTI)
ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదులో నమాజ్ చేసిన తర్వాత పిల్లలు ఒకరినొకరు కౌగిలించుకుని ఈద్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
(4 / 5)
ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదులో నమాజ్ చేసిన తర్వాత పిల్లలు ఒకరినొకరు కౌగిలించుకుని ఈద్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.(REUTERS)
అదేవిధంగా ఈద్-ఉల్-ఫితర్ ను పురస్కరించుకుని కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మసీదులో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేశారు. 
(5 / 5)
అదేవిధంగా ఈద్-ఉల్-ఫితర్ ను పురస్కరించుకుని కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మసీదులో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేశారు. (AP)

    ఆర్టికల్ షేర్ చేయండి