CM Chandrababu : బాత్ రూమ్ టబ్ రూ.26 లక్షలు, కమోడ్ రూ.12 లక్షలు- రుషికొండ ప్యాలెస్ ను చూసి సీఎం చంద్రబాబు ఆశ్చర్యం
Updated Nov 02, 2024 06:59 PM IST
CM Chandrababu At Rushikonda : విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ ను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వైఎస్ జగన్ రెడ్డి తానే శాశ్వతంగా సీఎంగా ఉండిపోతా అనే భ్రమతో, రూ.500 కోట్లతో కట్టిన రుషికొండ ప్యాలెస్ కట్టించారని సీఎం చంద్రబాబు విమర్శించారు.
CM Chandrababu At Rushikonda : విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ ను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వైఎస్ జగన్ రెడ్డి తానే శాశ్వతంగా సీఎంగా ఉండిపోతా అనే భ్రమతో, రూ.500 కోట్లతో కట్టిన రుషికొండ ప్యాలెస్ కట్టించారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

