తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mahashivratri Special: 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా? ఫోటోలు చూడండి

Mahashivratri Special: 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా? ఫోటోలు చూడండి

08 March 2024, 13:18 IST

Mahashivratri Special: 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా? ఆయా శివలింగాల ఫోటోలతో సహా వివరాలు తెలుసుకోండి.

  • Mahashivratri Special: 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా? ఆయా శివలింగాల ఫోటోలతో సహా వివరాలు తెలుసుకోండి.
సనాతన ధర్మంలో జ్యోతిర్లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా సకల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలన్నీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం...
(1 / 13)
సనాతన ధర్మంలో జ్యోతిర్లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా సకల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలన్నీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం...
సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని భూమి యొక్క మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు. ఇది గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో గల వెరావల్ రేవులో సముద్రం ఒడ్డున ఉంది. దీనిని చంద్ర దేవ్ స్వయంగా నిర్మించాడని చెబుతారు. సోమకుండ్ కూడా ఇక్కడే ఉంది.
(2 / 13)
సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని భూమి యొక్క మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు. ఇది గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో గల వెరావల్ రేవులో సముద్రం ఒడ్డున ఉంది. దీనిని చంద్ర దేవ్ స్వయంగా నిర్మించాడని చెబుతారు. సోమకుండ్ కూడా ఇక్కడే ఉంది.
 మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నది ఒడ్డున శ్రీశైల పర్వతంపై ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం, ప్రస్తుతం శివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
(3 / 13)
 మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నది ఒడ్డున శ్రీశైల పర్వతంపై ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం, ప్రస్తుతం శివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. దక్షిణ ముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇది. తెలుగు రాష్ట్రాలకు దగ్గరలోనే ఉంటుంది. మీరూ సందర్శించండి.
(4 / 13)
మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. దక్షిణ ముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇది. తెలుగు రాష్ట్రాలకు దగ్గరలోనే ఉంటుంది. మీరూ సందర్శించండి.
 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఉంది. కుబేరుడు ఇక్కడ తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి.
(5 / 13)
 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఉంది. కుబేరుడు ఇక్కడ తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి.
కేదార్ నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. కేదార్ నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది.
(6 / 13)
కేదార్ నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. కేదార్ నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది.
భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో సహ్యాద్రి అనే పర్వతంపై ఉంది.
(7 / 13)
భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో సహ్యాద్రి అనే పర్వతంపై ఉంది.
కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ఉంది. దీనిని విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు.
(8 / 13)
కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ఉంది. దీనిని విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు.
త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి సమీపంలో బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది.
(9 / 13)
త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి సమీపంలో బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది.
జార్ఖండ్ లోని సంతాల్ పరగణలోని జసిదిహ్ రైల్వే స్టేషన్ సమీపంలో బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. దీనిని బాబా బైజ్ నాథ్ ధామ్ అని కూడా పిలుస్తారు.
(10 / 13)
జార్ఖండ్ లోని సంతాల్ పరగణలోని జసిదిహ్ రైల్వే స్టేషన్ సమీపంలో బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. దీనిని బాబా బైజ్ నాథ్ ధామ్ అని కూడా పిలుస్తారు.
నాగేశ్వర్ జ్యోతిర్లింగం: గుజరాత్ లోని బరోడా ప్రాంతంలోని గోమతి ద్వారకా సమీపంలో ఉంది. ద్వారకాపురి నుండి నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి దూరం 17 మైళ్ళు. 
(11 / 13)
నాగేశ్వర్ జ్యోతిర్లింగం: గుజరాత్ లోని బరోడా ప్రాంతంలోని గోమతి ద్వారకా సమీపంలో ఉంది. ద్వారకాపురి నుండి నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి దూరం 17 మైళ్ళు. 
రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్థాపించాడని నమ్ముతారు.
(12 / 13)
రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్థాపించాడని నమ్ముతారు.
శివుని చివరి జ్యోతిర్లింగం ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగం. ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని వెరుల్ గ్రామంలో ఉంది.
(13 / 13)
శివుని చివరి జ్యోతిర్లింగం ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగం. ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని వెరుల్ గ్రామంలో ఉంది.

    ఆర్టికల్ షేర్ చేయండి