వర్షాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలామంది చర్మ సంరక్షణ కోసం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో ఉండే తేమ వాతావరణం కారణంగా చర్మం జిడ్డుగా మారుతుంది. ఫలితంగా మొటిమలు, మచ్చలు వస్తాయి. అయితే కొన్ని చిన్నచిన్న మార్పులను చేర్చుకోవడం వల్ల మీ చర్మం తాజాగా, మెరుస్తూ ఉండేందుకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వర్షాకాలం సీజనల్ వ్యాధులకు ప్రసిద్ధి కాబట్టి యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగిన సబ్బులు ఉపయోగించటం మంచిది.
ఆయుర్వేద గుణాలు కలిగిన సబ్బులు చర్మం సహజ pH బ్యాలెన్స్కు భంగం కలిగించకుండా శరీర మలినాలను మృదువుగా తొలగిస్తుంది. ఇంకా బ్యాక్టీరియా, ఇతర కాలుష్య కారకాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఇలాంటి సబ్బులు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి చేస్తూ చర్మంలోని సహజ నిగారింపును కాపాడతాయి.
అయితే మార్కెట్లో లభ్యమయ్యే సబ్బుల్లో రసాయనాలు కలపవచ్చు. బదులుగా ఇంట్లోనే సులభంగా వేప ఆకులతో సబ్బును చేసుకోవచ్చు. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి బయట మార్కెట్లో లభించే సబ్బులు కాకుండా రసాయన రహిత వేప సబ్బుతో స్నానం చేయాలనుకుంటే ఈ వేప సబ్బును ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
అంతే, మంచి వేప గుణాలు కలిగిన సబ్బు సిద్ధమైంది. ఈ సబ్బుతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
సంబంధిత కథనం