Pithapuram Politics :పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం- ఎస్వీఎస్ఎన్ వర్మ-mangalagiri janasena pawan kalyan met pithapuram svsn varma sujayakrishna rangarao ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pithapuram Politics :పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం- ఎస్వీఎస్ఎన్ వర్మ

Pithapuram Politics :పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం- ఎస్వీఎస్ఎన్ వర్మ

Published Mar 24, 2024 06:21 PM IST Bandaru Satyaprasad
Published Mar 24, 2024 06:21 PM IST

  • జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ(TDP) నాయకులు సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. 

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ(TDP) నాయకులు సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ఈ సమావేశం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. 

(1 / 5)

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ(TDP) నాయకులు సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ఈ సమావేశం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. 

 పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను పవన్ కల్యాణ్ కు టీడీపీ నేతలు వివరించారు. అక్కడ కచ్చితంగా పవన్ కల్యాణ్ ను భారీ ఆధిక్యంతో గెలిపించుకొంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. 

(2 / 5)

 పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను పవన్ కల్యాణ్ కు టీడీపీ నేతలు వివరించారు. అక్కడ కచ్చితంగా పవన్ కల్యాణ్ ను భారీ ఆధిక్యంతో గెలిపించుకొంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. 

త్వరలో తన ప్రచారం పిఠాపురం నుంచే ప్రారంభిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. తొలుత పురుహూతికదేవి ఆలయంలో పూజలు చేసి, శ్రీ దత్త పీఠాన్ని దర్శించుకొంటానని తెలిపారు. టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మ ఇంటికి వెళ్లిన తరవాత పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నాయకులతోనూ సమావేశమవుతానన్నారు. 

(3 / 5)

త్వరలో తన ప్రచారం పిఠాపురం నుంచే ప్రారంభిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. తొలుత పురుహూతికదేవి ఆలయంలో పూజలు చేసి, శ్రీ దత్త పీఠాన్ని దర్శించుకొంటానని తెలిపారు. టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మ ఇంటికి వెళ్లిన తరవాత పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నాయకులతోనూ సమావేశమవుతానన్నారు. 

పిఠాపురం(Pithapuram) నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ(SVSN Varma) చెప్పారు.  పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ఇద్దరు నేతలు పవన్‌ కల్యాణ్ కు వివరించారు. 

(4 / 5)

పిఠాపురం(Pithapuram) నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ(SVSN Varma) చెప్పారు.  పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ఇద్దరు నేతలు పవన్‌ కల్యాణ్ కు వివరించారు. 

పవన్‌ కల్యాణ్ ను(Pawan Kalyan) ను భారీ ఆధిక్యంతో గెలిపించుకొంటామని టీడీపీ నేతలు వర్మ, సుజయ కృష్ణ రంగారావు తెలిపారు. మూడు పార్టీలు సమన్వయంతో కలసి పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు  పవన్ కల్యాణ్ వారికి వెల్లడించారు.  

(5 / 5)

పవన్‌ కల్యాణ్ ను(Pawan Kalyan) ను భారీ ఆధిక్యంతో గెలిపించుకొంటామని టీడీపీ నేతలు వర్మ, సుజయ కృష్ణ రంగారావు తెలిపారు. మూడు పార్టీలు సమన్వయంతో కలసి పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు  పవన్ కల్యాణ్ వారికి వెల్లడించారు.  

ఇతర గ్యాలరీలు