IRCTC Hyderabad To MP Tour : హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్(Hyderabad to Madhya Pradesh) లోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని... జ్యోతిర్లింగ దర్శనం(Jyotirlinga darshan) 5రోజుల టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ(IRCTC) అందిస్తుంది. రూ.11720 ప్రారంభ ధరతో ప్రతి బుధవారం కాచిగూడ (Kachiguda)నుంచి ట్రైన్ టూర్ ఉంటుంది.
క్లాస్ | సింగిల్ షేరింగ్ | డబుల్ షేరింగ్ | ట్రిబుల్ షేరింగ్ | చైల్డ్ విత్ బెడ్(5-11 years) | చైల్డ్ విత్ అవుత్ బెడ్(5-11 years) |
కంఫర్ట్(3AC) | రూ.35800 | రూ.20180 | రూ.15750 | రూ.11910 | రూ.10020 |
స్టాండర్డ్(SL) | రూ.33390 | రూ.17700 | రూ.13260 | రూ.9420 | రూ.7530 |
క్లాస్ | డబుల్ షేరింగ్ | ట్రిపుల్ షేరింగ్ | చైల్ విత్ బెడ్(5-11 years) | చైల్ విత్ అవుట్ బెడ్(5-11 years) |
కంఫర్ట్(3AC) | రూ.16580 | రూ.14210 | రూ.11910 | రూ.10020 |
స్టాండర్డ్(SL) | రూ.14100 | రూ.11720 | రూ.9420 | రూ.7530 |
హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శనం టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సంబంధిత కథనం