Tech News | ఇండియాలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీల దూకుడు, మార్కెట్ షేర్ ఎంతంటే?-top smartphone companies in india as per 2022 market shares ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top Smartphone Companies In India As Per 2022 Market Shares

Tech News | ఇండియాలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీల దూకుడు, మార్కెట్ షేర్ ఎంతంటే?

Jul 05, 2022, 02:08 PM IST HT Telugu Desk
Jul 05, 2022, 02:08 PM , IST

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. మన మార్కెట్లో చైనా, తైవాన్, ఫిన్‌ల్యాండ్, అమెరికాకు చెందిన కంపెనీల స్మార్ట్‌ఫోన్లతో పాటు అప్పుడు దేశీయ కంపెనీల నుంచి స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, 2022లో ఇప్పటివరకు టాప్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఏవో చూడండి.

తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు అందించే చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలదే మన మార్కెట్లో హవా కొనసాగుతుంది. 2022 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్ల డేటా ప్రకారం భారతదేశంలోని టాప్ స్మార్ట్‌ఫోన్ కంపెనీల జాబితా చూడండి.

(1 / 8)

తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు అందించే చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలదే మన మార్కెట్లో హవా కొనసాగుతుంది. 2022 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్ల డేటా ప్రకారం భారతదేశంలోని టాప్ స్మార్ట్‌ఫోన్ కంపెనీల జాబితా చూడండి.(Wikimedia Commons)

2022లో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 17% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి

(2 / 8)

2022లో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 17% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి(Flickr: The Commons)

2022లో చైనీస్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌ Oppo 9% మార్కెట్‌ల వాటాను కలిగి ఉంది.

(3 / 8)

2022లో చైనీస్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌ Oppo 9% మార్కెట్‌ల వాటాను కలిగి ఉంది.(Flickr: The Commons)

చైనీస్ బహుళజాతి సాంకేతిక సంస్థ Vivo 2022లో 15% మార్కెట్ వాటాను కలిగి ఉంది

(4 / 8)

చైనీస్ బహుళజాతి సాంకేతిక సంస్థ Vivo 2022లో 15% మార్కెట్ వాటాను కలిగి ఉంది(Flickr: The Commons)

వేగంగా అభివృద్ధి చెందుతున్న మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme 2022లో 16% మార్కెట్ వాటాను కలిగి ఉంది.

(5 / 8)

వేగంగా అభివృద్ధి చెందుతున్న మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme 2022లో 16% మార్కెట్ వాటాను కలిగి ఉంది.(Flickr: The Commons)

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ 2022లో 20% మార్కెట్ వాటాను కలిగి ఉంది

(6 / 8)

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ 2022లో 20% మార్కెట్ వాటాను కలిగి ఉంది(Wikimedia Commons)

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి 2022లో 23% మార్కెట్ వాటాను కలిగి ఉంది.

(7 / 8)

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి 2022లో 23% మార్కెట్ వాటాను కలిగి ఉంది.(Wikimedia Commons)

సంబంధిత కథనం

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంకేతాలలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. గ్రహాల రాశిని మార్చడంతో పాటు కొన్నిసార్లు మరొక గ్రహంతో సంయోగం కూడా ఏర్పడుతుంది, అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉంటాయి. మే 1 న, బృహస్పతి మేషం నుండి వృషభరాశికి సంక్రమిస్తుంది, మే 19 న శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో గురు, శుక్రులు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో కలుస్తున్నారు. దీంతో పాటు గజలక్ష్మి యోగం కూడా కలుగుతోంది. ఏసీని నడపడం వల్ల భారీ బిల్లు రాకపోవచ్చు. ఏసీని తెలివిగా వాడాలి. మీరు విద్యుత్ ఖర్చును సులభంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకోండి.బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది.   ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. వేసవిలో ఇంట్లో కూర్చొని ఎర్రటి పుచ్చకాయ తింటే ఆ మజా వేరు. పుచ్చకాయ రసంతో శరీరం, మనసు తృప్తి చెందుతాయి. ఈ కారణంగా పుచ్చకాయను ఎక్కువగా తింటారు. అయితే పుచ్చకాయను ఎక్కువగా తింటే దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి.అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,260గా ఉంది. కేజీ వెండి ధర రూ. 88,000గా ఉంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు