(1 / 8)
రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది.
(PTI)(2 / 8)
ఉత్తర త్రిపుర జిల్లాలోని కంచన్ పూర్ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం లైన్ లో నిల్చున్న ఓటర్లు
(PTI)(3 / 8)
రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.
(PTI)(4 / 8)
మీరట్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేస్తున్న ముస్లిం మహిళలు
(PTI)(5 / 8)
మోరిగావ్ జిల్లాలోని మయోంగ్ లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధ దంపతులు.
(PTI)(6 / 8)
ఓటర్లందరూ తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.
(PTI)(7 / 8)
(8 / 8)
రెండో దశలో కేరళలో అత్యధికంగా 20 స్థానాలకు, కర్ణాటకలో 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
(PTI)ఇతర గ్యాలరీలు