Fruit Eating tips : పండ్లు తినేప్పుడు ఈ 5 తప్పులు చేస్తే.. చాలా డేంజర్-fruits eating tips common mistakes that people do while eat fruits you should avoid ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Fruit Eating Tips : పండ్లు తినేప్పుడు ఈ 5 తప్పులు చేస్తే.. చాలా డేంజర్

Fruit Eating tips : పండ్లు తినేప్పుడు ఈ 5 తప్పులు చేస్తే.. చాలా డేంజర్

Apr 29, 2023, 04:56 PM IST HT Telugu Desk
Apr 29, 2023, 04:56 PM , IST

Fruit Eating tips : చాలా మంది పండ్లు తినేటప్పుడు నియమాలు పాటించరు. ఇష్టం వచ్చినట్టుగా తినేస్తారు. అది శరీరాన్ని దెబ్బతీస్తుంది.

చాలా మంది పండ్లు తినేటప్పుడు నియమాలు పాటించరు. అది శరీరాన్ని దెబ్బతీస్తుంది. పండ్లు తినేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

(1 / 6)

చాలా మంది పండ్లు తినేటప్పుడు నియమాలు పాటించరు. అది శరీరాన్ని దెబ్బతీస్తుంది. పండ్లు తినేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.(Freepik)

మీరు ఉప్పుతో పండ్లను తినాలనుకుంటున్నారా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉప్పు కలపడం వల్ల దాని నుండి నీరు బయటకు వస్తుంది. ఈ నీటితో పండులోని పోషకాలు బయటకు వెళ్లిపోతాయి. ఉప్పు కలపకుండా పండ్లు తినడం మంచిది.

(2 / 6)

మీరు ఉప్పుతో పండ్లను తినాలనుకుంటున్నారా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉప్పు కలపడం వల్ల దాని నుండి నీరు బయటకు వస్తుంది. ఈ నీటితో పండులోని పోషకాలు బయటకు వెళ్లిపోతాయి. ఉప్పు కలపకుండా పండ్లు తినడం మంచిది.(Freepik)

పండ్లను కోసిన తర్వాత నీటిలో కడగకపోవడమే మంచిది. పండు యెుక్క తోలు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటుంది. పండును కోసిన తర్వాత నీటితో కడిగితే పోషకాలు బయటకు వస్తాయి. కత్తిరించే ముందు పండ్లను బాగా కడగాలి.

(3 / 6)

పండ్లను కోసిన తర్వాత నీటిలో కడగకపోవడమే మంచిది. పండు యెుక్క తోలు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటుంది. పండును కోసిన తర్వాత నీటితో కడిగితే పోషకాలు బయటకు వస్తాయి. కత్తిరించే ముందు పండ్లను బాగా కడగాలి.(Freepik)

చాలామంది పండ్లతో పాటు ఇతర ఆహారాలను తింటారు. భోజనం చేసిన వెంటనే పండ్లు తింటారు. ఇది శరీరానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరంలో విషపూరితమైన, హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. పండ్లను విడిగానే తినాలి. భోజనం చేసిన వెంటనే తినొద్దు.

(4 / 6)

చాలామంది పండ్లతో పాటు ఇతర ఆహారాలను తింటారు. భోజనం చేసిన వెంటనే పండ్లు తింటారు. ఇది శరీరానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరంలో విషపూరితమైన, హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. పండ్లను విడిగానే తినాలి. భోజనం చేసిన వెంటనే తినొద్దు.(Freepik)

రాత్రి ఆహారం తిన్న తర్వాత.. చాలా మంది కొన్ని రకాల పండ్లను తింటారు. ఇది తీవ్రమైన ధోరణి. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత పండు తినకూడదని పెద్దలు కూడా చెబుతుంటారు. నిపుణులు కూడా అంటున్నారు.

(5 / 6)

రాత్రి ఆహారం తిన్న తర్వాత.. చాలా మంది కొన్ని రకాల పండ్లను తింటారు. ఇది తీవ్రమైన ధోరణి. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత పండు తినకూడదని పెద్దలు కూడా చెబుతుంటారు. నిపుణులు కూడా అంటున్నారు.(Freepik)

మీరు పండ్లు తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా, pH స్థాయిల సమతుల్యత చెదిరిపోతుంది.

(6 / 6)

మీరు పండ్లు తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా, pH స్థాయిల సమతుల్యత చెదిరిపోతుంది.(Freepik)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు