తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Eid-al-fitr 2022 In Pics: దేశవ్యాప్తంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

Eid-al-Fitr 2022 in pics: దేశవ్యాప్తంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

03 May 2022, 9:29 IST

ముస్లింలకు పవిత్రమాసం రంజాన్ చివరి రోజు ఈద్ ఉల్ ఫితర్ -2022 పండగను దేశవ్యాప్తంగా పెద్దఎత్తున జరుపుకొంటున్నారు. ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులు పరస్పర ఆలింగనాల ద్వారా పండగ శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు. 

  • ముస్లింలకు పవిత్రమాసం రంజాన్ చివరి రోజు ఈద్ ఉల్ ఫితర్ -2022 పండగను దేశవ్యాప్తంగా పెద్దఎత్తున జరుపుకొంటున్నారు. ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులు పరస్పర ఆలింగనాల ద్వారా పండగ శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు. 
న్యూఢిల్లీలోని జామా మసీదు వద్ద ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు. రంజాన్ మాసం చివరి రోజును ఈద్ అల్ ఫితర్ సూచిస్తుంది. 
(1 / 7)
న్యూఢిల్లీలోని జామా మసీదు వద్ద ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు. రంజాన్ మాసం చివరి రోజును ఈద్ అల్ ఫితర్ సూచిస్తుంది. (AP Photo)
 జామా మసీదు వద్ద ఈ ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లిం సోదరులు
(2 / 7)
 జామా మసీదు వద్ద ఈ ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లిం సోదరులు(AFP)
ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్ మసీదులో నమాజు చేస్తున్న బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్
(3 / 7)
ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్ మసీదులో నమాజు చేస్తున్న బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్(ANI)
శ్రీనగర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లిం సోదరులు. ఉదయం ప్రార్థనలు చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని ఈ పండగ రోజు దానధర్మాలు చేస్తారు. కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు.
(4 / 7)
శ్రీనగర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లిం సోదరులు. ఉదయం ప్రార్థనలు చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని ఈ పండగ రోజు దానధర్మాలు చేస్తారు. కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు.(ANI)
తిరువనంతపురంలోని చంద్రశేఖరన్ నాయర్ స్టేడియంలో ప్రార్థనల్లో పాల్గొన్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
(5 / 7)
తిరువనంతపురంలోని చంద్రశేఖరన్ నాయర్ స్టేడియంలో ప్రార్థనల్లో పాల్గొన్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్(ANI)
 ముంబైలోని మహిం దర్గా వద్ద నమాజ్ చదువుతున్న ముస్లింలు
(6 / 7)
 ముంబైలోని మహిం దర్గా వద్ద నమాజ్ చదువుతున్న ముస్లింలు(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి