తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

HT Telugu Desk HT Telugu

01 April 2022, 6:03 IST

    • అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 15 మంది గాయపడ్డారు.
అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం
అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం

అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం

అనంతపుర జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆగిఉన్న లారీని బస్సు ఢీకొట్టడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు లారీలో ఉన్న ఇద్దరు, బస్సులోని వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

Son Killed Mother: అనంతపురంలో దారుణం, వైసీపీకి ఓటేసినందుకు తల్లిని హత్య చేసిన తనయుడు..

AP EAPCET 2024: రేపే ఏపీ ఈఏపీ సెట్ 2024, ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్‌టియూ-కే, 3.61లక్షల మంది దరఖాస్తు

ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఆరుగురిని అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

టాపిక్

తదుపరి వ్యాసం