Offbeat Honeymoon Destinations । కొత్త జంటలు కోరుకుంటే ఏకాంతం.. ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతం!-offbeat honeymoon destinations in india newly weds must visit during winter ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Offbeat Honeymoon Destinations In India, Newly Weds Must Visit During Winter

Offbeat Honeymoon Destinations । కొత్త జంటలు కోరుకుంటే ఏకాంతం.. ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతం!

Nov 14, 2022, 02:43 PM IST HT Telugu Desk
Nov 14, 2022, 02:43 PM , IST

  • Offbeat Honeymoon Destinations: కొత్తగా పెళ్లయిన జంటలకు శీతాకాలం అన్ని కాలాల్లోకెల్లా అత్యుత్తమైన కాలం. ఏకాంతంలో దగ్గరయ్యేందుకు, వెచ్చని శ్వాసలో ఊసులాడుకునేందుకు ఈ సీజన్ చాలా బాగా సహకరిస్తుంది. హానీమూన్ లో మునిగి తేలాలనిపిస్తుంది.

 పెళ్లి తర్వాత కొత్త జంటలు ఉత్సాహాంగా ఎదురుచూసేది హానీమూన్ యాత్ర. అయితే ఎక్కడికి వెళ్లాలన్నా ఇండియాలో రద్దీగానే ఉంటుంది. కానీ కొన్ని నిశబ్ద గమ్యస్థానాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

(1 / 8)

పెళ్లి తర్వాత కొత్త జంటలు ఉత్సాహాంగా ఎదురుచూసేది హానీమూన్ యాత్ర. అయితే ఎక్కడికి వెళ్లాలన్నా ఇండియాలో రద్దీగానే ఉంటుంది. కానీ కొన్ని నిశబ్ద గమ్యస్థానాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

కూర్గ్, దక్షిణ భారతదేశంలోని ఈ అందమైన హనీమూన్ గమ్యస్థానాన్ని తరచుగా "స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. ఈ చిన్న పట్టణం సరస్సులు, కాఫీ తోటలు, జలపాతాలు, సుందరమైన కొండలు, లోయలు వంటి ప్రాకృతిక అందాలతో పాటుగా మంచి మంచి దేవాలయాలను కలిగి ఉన్న ప్రాంతం.

(2 / 8)

కూర్గ్, దక్షిణ భారతదేశంలోని ఈ అందమైన హనీమూన్ గమ్యస్థానాన్ని తరచుగా "స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. ఈ చిన్న పట్టణం సరస్సులు, కాఫీ తోటలు, జలపాతాలు, సుందరమైన కొండలు, లోయలు వంటి ప్రాకృతిక అందాలతో పాటుగా మంచి మంచి దేవాలయాలను కలిగి ఉన్న ప్రాంతం.

పాండిచ్చేరి: ఇది కూడా సౌత్ ఇండియాలోనే ఉన్న మరొక అద్భుతమైన హనీమూన్‌ గమ్యస్థానం.  దీనిని "ది లిటిల్ ప్యారిస్" అని కూడా పిలుస్తారు. ప్రశాంతమైన బీచ్, పచ్చని చెట్లు, నోరూరించే ఆహారాలు ఇక్కడ ఆస్వాదించవచ్చు. జంటలకు ఇంతకంటే ఇంకే కావాలి?

(3 / 8)

పాండిచ్చేరి: ఇది కూడా సౌత్ ఇండియాలోనే ఉన్న మరొక అద్భుతమైన హనీమూన్‌ గమ్యస్థానం. దీనిని "ది లిటిల్ ప్యారిస్" అని కూడా పిలుస్తారు. ప్రశాంతమైన బీచ్, పచ్చని చెట్లు, నోరూరించే ఆహారాలు ఇక్కడ ఆస్వాదించవచ్చు. జంటలకు ఇంతకంటే ఇంకే కావాలి?

 నైనిటాల్:  బడ్జెట్‌లో అంతర్జాతీయ పర్యటన అనుభూతిని కలిగించే ప్రాంతం ఇది. ఎత్తైన హిమాలయాలు,  దేవదారు చెట్లు, నదులు అన్నింటి మేళవింపుతో అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం.

(4 / 8)

నైనిటాల్: బడ్జెట్‌లో అంతర్జాతీయ పర్యటన అనుభూతిని కలిగించే ప్రాంతం ఇది. ఎత్తైన హిమాలయాలు, దేవదారు చెట్లు, నదులు అన్నింటి మేళవింపుతో అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం.

 పూరీ: ఒడిషాలోని పూరి పట్టణం ప్రసిద్ధ హిందూ తీర్థయాత్ర స్థలం అనుకుంటే మీరు పొరపడినట్లే. ఈ ప్రాంతం నిర్మలమైన బీచ్‌లకు, ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.

(5 / 8)

పూరీ: ఒడిషాలోని పూరి పట్టణం ప్రసిద్ధ హిందూ తీర్థయాత్ర స్థలం అనుకుంటే మీరు పొరపడినట్లే. ఈ ప్రాంతం నిర్మలమైన బీచ్‌లకు, ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.

 మున్నార్: హనీమూన్ జంటలు ఎక్కువగా కేరళ రాష్ట్రాన్ని ఎంచుకుంటాయి. ఇక్కడి మున్నార్ ప్రాంతం రొమాంటిక్ హనీమూన్ కోసం ఉత్తమ ప్రదేశంచుట్టూ పచ్చని లోయలు, అందంగా ప్రవహించే బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. మీరు హనీమూన్ ట్రిప్ కోసం చూస్తున్నట్లయితే, మున్నార్ ఉత్తమ ఎంపిక.

(6 / 8)

మున్నార్: హనీమూన్ జంటలు ఎక్కువగా కేరళ రాష్ట్రాన్ని ఎంచుకుంటాయి. ఇక్కడి మున్నార్ ప్రాంతం రొమాంటిక్ హనీమూన్ కోసం ఉత్తమ ప్రదేశంచుట్టూ పచ్చని లోయలు, అందంగా ప్రవహించే బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. మీరు హనీమూన్ ట్రిప్ కోసం చూస్తున్నట్లయితే, మున్నార్ ఉత్తమ ఎంపిక.

డల్హౌసీ: హిమాచల్‌లోని అందమైన మైదానాలను కలిగి ఉన్న ఈ నగరానికి టూరిస్టుల తాకిడి ఎక్కువే, కానీ ఆఫ్-సీజన్‌లో తక్కువ రద్దీ ఉంటుంది, కాబట్టి మీరు మీ జాబితాలో దీన్ని కూడా చేర్చుకోవచ్చు.

(7 / 8)

డల్హౌసీ: హిమాచల్‌లోని అందమైన మైదానాలను కలిగి ఉన్న ఈ నగరానికి టూరిస్టుల తాకిడి ఎక్కువే, కానీ ఆఫ్-సీజన్‌లో తక్కువ రద్దీ ఉంటుంది, కాబట్టి మీరు మీ జాబితాలో దీన్ని కూడా చేర్చుకోవచ్చు.

సంబంధిత కథనం

రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.కలలకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కలలపై ఎన్నో అధ్యయనాలు సాగాయి. కలలు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఎలాంటి కలలకు ఎలాంటి అర్ధమో తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు