Mercedes-Benz AMG EQS 53 | భారత్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ ఇదే!-mercedesbenz amg eqs 53 india s most expensive ev ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mercedes-benz Amg Eqs 53, India's Most Expensive Ev

Mercedes-Benz AMG EQS 53 | భారత్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ ఇదే!

Aug 24, 2022, 03:36 PM IST HT Telugu Desk
Aug 24, 2022, 03:36 PM , IST

  • మెర్సిడెస్ తన రేంజ్-టాపింగ్ EV సెడాన్ Mercedes-Benz AMG EQS 53ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు భారత మార్కెట్లో ఇదే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనం.

EQS 53 కారు పైభాగంలో సొగసైన రూపాన్ని అందించేలా కూపే లాంటి రూఫ్ లైన్‌ను పొందుతుంది. AMG లైనప్ అల్లాయ్ వీల్స్, వెనుక స్పాయిలర్ కూడా ఉన్నాయి.

(1 / 6)

EQS 53 కారు పైభాగంలో సొగసైన రూపాన్ని అందించేలా కూపే లాంటి రూఫ్ లైన్‌ను పొందుతుంది. AMG లైనప్ అల్లాయ్ వీల్స్, వెనుక స్పాయిలర్ కూడా ఉన్నాయి.

Mercedes-Benz AMG EQS 53 కార్ వెనుక భాగంలో LED లైట్ బార్, టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. బంపర్ దిగువ సగం గ్లాసీ బ్లాక్‌లో స్పోర్టీగా కనిపిస్తుంది.

(2 / 6)

Mercedes-Benz AMG EQS 53 కార్ వెనుక భాగంలో LED లైట్ బార్, టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. బంపర్ దిగువ సగం గ్లాసీ బ్లాక్‌లో స్పోర్టీగా కనిపిస్తుంది.

EQS 53 కారు క్యాబిన్ భాగం పరిశీలిస్తే.. డ్యాష్ బోర్డుకు 56-అంగుళాల MBUX హైపర్‌స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ కమాండ్‌లకు సంబంధించిన ఫీచర్లతో నిండుగా ఉంటుంది.

(3 / 6)

EQS 53 కారు క్యాబిన్ భాగం పరిశీలిస్తే.. డ్యాష్ బోర్డుకు 56-అంగుళాల MBUX హైపర్‌స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ కమాండ్‌లకు సంబంధించిన ఫీచర్లతో నిండుగా ఉంటుంది.

EQS 53 అనేది Mercedes-Benzకి సంబంధించి AMG లైనప్ క్రింద వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారు.

(4 / 6)

EQS 53 అనేది Mercedes-Benzకి సంబంధించి AMG లైనప్ క్రింద వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారు.

Mercedes-Benz EQS 53 ధర రూ. 2.45 కోట్లు (ఎక్స్-షోరూమ్).

(5 / 6)

Mercedes-Benz EQS 53 ధర రూ. 2.45 కోట్లు (ఎక్స్-షోరూమ్).

సంబంధిత కథనం

Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.కలలకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కలలపై ఎన్నో అధ్యయనాలు సాగాయి. కలలు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఎలాంటి కలలకు ఎలాంటి అర్ధమో తెలుసుకోండి.గ్రహాలలో బుధుడు తెలివితేటలు, మాటల చాతుర్యానికి మారుపేరు.   ఏప్రిల్ 19న ఉదయం 10 : 23 గంటలకు మీన రాశిలో బుధుడు ఉదయిస్తాడు. బుధుడి పెరుగుదల కారణంగా, కొన్ని రాశుల వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అవి ఏ రాశులో తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు