తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rtc Bus Accident : యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా - ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

RTC Bus Accident : యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా - ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

20 September 2023, 13:20 IST

    • RTC Bus Accident at Mothkur : యాదాద్రి జిల్లా మోత్కూరు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదానికి గురైన బస్సు
ప్రమాదానికి గురైన బస్సు

ప్రమాదానికి గురైన బస్సు

RTC Bus Accident: యాదాద్రి జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మోత్కురు - తిరుమలగిరి రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ - జూన్​ 15 డెడ్ లైన్​..!

AP TS Funeral Disputes: తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి గొడవలతో ఆగిన అంత్యక్రియలు, ఆస్తుల కోసం అమానవీయ ఘటనలు

TS High Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

మంగళవారం ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108 లో యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం - బోయలపల్లి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీకి చెందిన ఇంద్ర బస్సు హైదరాబాద్‌ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని, ఒకరు మాత్రమే గాయపడినట్లు పోలీసులు చెప్పారు.

తదుపరి వ్యాసం