తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Crime News : ఉరేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

Crime News : ఉరేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

04 August 2022, 10:53 IST

    • సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను తల్లి రేఖ (28), కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్‌ (27)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలని పోలీసులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, కానీ!

TS TET 2024 Exams : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు- ఎగ్జామ్ షెడ్యూల్, అభ్యర్థులకు మార్గదర్శకాలివే!

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

టాపిక్

తదుపరి వ్యాసం