52 వారాల కనిష్టస్థాయికి ఈ స్టాక్స్.. కొనుగోలు చేయొచ్చా?
06 May 2022, 14:07 IST
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూడడంతో భారతీయ మార్కెట్లు శుక్రవారం దాదాపు 2 శాతం పడిపోయాయి. దేశీయ మార్కెట్లలో ఐటీ, మెటల్స్, రియల్టీ, బ్యాంకులు, ఆర్థిక సేవల సూచీలు 2 నుంచి 3 శాతం మధ్య క్షీణించడంతో అన్ని రంగాల్లో బలహీనత కనిపించింది. మిగిలిన రంగాలు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,112 పాయింట్లు పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 54,586.75 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 342 పాయింట్లు నష్టపోయి 16,341 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. బ్లూచిప్స్ ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ల నష్టాలు సూచీలను మరింత కిందికి లాగాయి. నేటి ట్రేడ్లో 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్న స్టాక్లను పరిశీలిద్దాం:
- అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూడడంతో భారతీయ మార్కెట్లు శుక్రవారం దాదాపు 2 శాతం పడిపోయాయి. దేశీయ మార్కెట్లలో ఐటీ, మెటల్స్, రియల్టీ, బ్యాంకులు, ఆర్థిక సేవల సూచీలు 2 నుంచి 3 శాతం మధ్య క్షీణించడంతో అన్ని రంగాల్లో బలహీనత కనిపించింది. మిగిలిన రంగాలు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,112 పాయింట్లు పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 54,586.75 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 342 పాయింట్లు నష్టపోయి 16,341 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. బ్లూచిప్స్ ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ల నష్టాలు సూచీలను మరింత కిందికి లాగాయి. నేటి ట్రేడ్లో 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్న స్టాక్లను పరిశీలిద్దాం: